Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:33 AM

మల్లయ్య యాదవ్ ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్ నాయకులు

మల్లయ్య యాదవ్ ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్ నాయకులు

మల్లయ్య యాదవ్ ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్ నాయకులు
10-07-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతుండటాన్ని చూసి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్ విమర్శించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని సవాల్ విసిరారు. కోదాడలో రోడ్లు, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని కోదాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

Sthanikam

మల్లయ్య యాదవ్ ఆరోపణలు నిరాధారం: కాంగ్రెస్ నాయకులు

Article Image

కోదాడ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతుండటాన్ని చూసి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్ విమర్శించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని సవాల్ విసిరారు. కోదాడలో రోడ్లు, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని కోదాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News