Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:34 AM

ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ

ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ

ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ
11-07-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా,లో పారదర్శకమైన, దోషరహితమైన ఓటర్ల జాబితా (క్లీన్ ఈ-రోల్) రూపకల్పన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఓటర్ల వివరాల సేకరణకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలను తక్షణమే పూర్తి చేసి సంబంధిత అధికారులకు తిరిగి అందజేయాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది.

ప్రజలందరూ ఇప్పుడే వెళ్ళి తమ కుటుంబ సభ్యుల ఓటు వివరాలను తమ ప్రాంత బూత్ స్థాయి అధికారికి (BLO) తెలియజేయాలని, తద్వారా ఓటర్ల జాబితా పరిశుద్ధత ప్రక్రియలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయడమైనది. ఓటు వివరాల నమోదు, మార్పులు లేదా చేర్పులపై ఎలాంటి సందేహాలు ఉన్నా.. ప్రజలు తమ మొబైల్‌లోని ‘ఓటర్ హెల్ప్‌లైన్ యాప్’ (Voter Helpline App) ద్వారా నేరుగా తమ బీఎల్‌ఓ (BLO) తో కాల్ బుక్ చేసుకుని మాట్లాడే సరికొత్త సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కావున ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఓటరు జాబితా నాణ్యతను పెంచేందుకు సహకరించవలసిందిగా కోరడమైనది.

Sthanikam

ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా,లో పారదర్శకమైన, దోషరహితమైన ఓటర్ల జాబితా (క్లీన్ ఈ-రోల్) రూపకల్పన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఓటర్ల వివరాల సేకరణకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలను తక్షణమే పూర్తి చేసి సంబంధిత అధికారులకు తిరిగి అందజేయాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది.

ప్రజలందరూ ఇప్పుడే వెళ్ళి తమ కుటుంబ సభ్యుల ఓటు వివరాలను తమ ప్రాంత బూత్ స్థాయి అధికారికి (BLO) తెలియజేయాలని, తద్వారా ఓటర్ల జాబితా పరిశుద్ధత ప్రక్రియలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయడమైనది. ఓటు వివరాల నమోదు, మార్పులు లేదా చేర్పులపై ఎలాంటి సందేహాలు ఉన్నా.. ప్రజలు తమ మొబైల్‌లోని ‘ఓటర్ హెల్ప్‌లైన్ యాప్’ (Voter Helpline App) ద్వారా నేరుగా తమ బీఎల్‌ఓ (BLO) తో కాల్ బుక్ చేసుకుని మాట్లాడే సరికొత్త సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కావున ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఓటరు జాబితా నాణ్యతను పెంచేందుకు సహకరించవలసిందిగా కోరడమైనది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News