Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

సంకినేని చూడమ్మా ఆశయాలను కొనసాగిస్తాం;మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి

సంకినేని చూడమ్మా ఆశయాలను కొనసాగిస్తాం;మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి

సంకినేని చూడమ్మా ఆశయాలను కొనసాగిస్తాం;మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి
03-06-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సంకినేని హనుమంతరావు సతీమణి సంకినేని చూడమ్మా ఆశయాలను కొనసాగిస్తామని ఆమె భౌతికంగా మనకు దూరమైన ఆమె ఆశయాలు సిపిఎం పార్టీ కొనసాగిస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ సిపిఎం పార్టీ నాయకుడు మాజీ ఉపసర్పంచి సంకినేని హనుమంతరావు గారి సతీమణి అయిన సంకినేని చూడమ్మ కాలం చేసిన సందర్భంగా ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంకినేని హనుమంతరావు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ నాడు భూస్వామ్య వ్యవస్థలో కార్మికులు పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా చూసి వారి బాగోగులను గూర్చి ఆలోచించిన మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా తుంగతుర్తి ప్రజల మన్నలను పొందాడు సిపిఎం పార్టీలో పనిచేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో తాను ఒక సందర్భంలో గ్రామ ఉపసర్పంచ్ గా అన్ని వర్గాల ప్రజల మేలు కోసం ఈ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు ఆయన చేస్తున్న మంచి పనులకు అతని భార్య అయిన చూడమ్మా ప్రోత్సాహనిస్తూ పేద ప్రజలకు చేదోడు వాదోడుగా చేతనైనంత సహాయం చేస్తూ ప్రజల మన్నలనుఆమె పొందిందని అన్నారు ఒక అగ్రకులంలో పుట్టినప్పటికీ పేద ప్రజల బాగుకోసం కృషి చేసే మనస్తత్వం గల మంచి మనిషి ఆమె మనకు దూరం అవడం బాధాకరమని ఆమె సేవలను కొనియాడారు నమ్మిన సిద్ధాంతం మీద నిలబడుతూ కమ్యూనిస్టు అభిమానిగా తాను కోరుకున్నట్లు ప్రజలందరూ సమానంగా ఉండాలని కులమత బేధాలు లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని గ్రామం లోని ప్రజల ఔన్నత్యం కోసం నిరంతరం తాపత్రయంబడే వ్యక్తి మనకు దూరం అవడం బాధాకరమని ఆమె భౌతికంగా లేకపోయినా ఆమెలో ఉన్న మంచితనాన్ని ప్రజల పట్ల ఉన్న మమకారాన్ని ఆమె ఆశయాలను ముందుకు తీసుక పోవుటకు సిపిఎం పార్టీ కృషి చేస్తుందని ఆయన అన్నారు తదనంతరం పార్టీ నాయకత్వం ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాసు కందాల శంకర్ రెడ్డి నాయకులు పల్లా సుదర్శన్ ఓరుగంటి అంతయ్య ముత్తయ్య ఎల్లయ్య ఉప్పుల సోమయ్య యాదగిరి గుడిపాటి వెంకయ్య చంద్రయ్య మాజీ జెడ్పిటిసి తాటి విజయమ్మ పాల్గొన్నారు.

Sthanikam

సంకినేని చూడమ్మా ఆశయాలను కొనసాగిస్తాం;మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి

Article Image

సంకినేని హనుమంతరావు సతీమణి సంకినేని చూడమ్మా ఆశయాలను కొనసాగిస్తామని ఆమె భౌతికంగా మనకు దూరమైన ఆమె ఆశయాలు సిపిఎం పార్టీ కొనసాగిస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ సిపిఎం పార్టీ నాయకుడు మాజీ ఉపసర్పంచి సంకినేని హనుమంతరావు గారి సతీమణి అయిన సంకినేని చూడమ్మ కాలం చేసిన సందర్భంగా ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంకినేని హనుమంతరావు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ నాడు భూస్వామ్య వ్యవస్థలో కార్మికులు పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా చూసి వారి బాగోగులను గూర్చి ఆలోచించిన మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా తుంగతుర్తి ప్రజల మన్నలను పొందాడు సిపిఎం పార్టీలో పనిచేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో తాను ఒక సందర్భంలో గ్రామ ఉపసర్పంచ్ గా అన్ని వర్గాల ప్రజల మేలు కోసం ఈ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు ఆయన చేస్తున్న మంచి పనులకు అతని భార్య అయిన చూడమ్మా ప్రోత్సాహనిస్తూ పేద ప్రజలకు చేదోడు వాదోడుగా చేతనైనంత సహాయం చేస్తూ ప్రజల మన్నలనుఆమె పొందిందని అన్నారు ఒక అగ్రకులంలో పుట్టినప్పటికీ పేద ప్రజల బాగుకోసం కృషి చేసే మనస్తత్వం గల మంచి మనిషి ఆమె మనకు దూరం అవడం బాధాకరమని ఆమె సేవలను కొనియాడారు నమ్మిన సిద్ధాంతం మీద నిలబడుతూ కమ్యూనిస్టు అభిమానిగా తాను కోరుకున్నట్లు ప్రజలందరూ సమానంగా ఉండాలని కులమత బేధాలు లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని గ్రామం లోని ప్రజల ఔన్నత్యం కోసం నిరంతరం తాపత్రయంబడే వ్యక్తి మనకు దూరం అవడం బాధాకరమని ఆమె భౌతికంగా లేకపోయినా ఆమెలో ఉన్న మంచితనాన్ని ప్రజల పట్ల ఉన్న మమకారాన్ని ఆమె ఆశయాలను ముందుకు తీసుక పోవుటకు సిపిఎం పార్టీ కృషి చేస్తుందని ఆయన అన్నారు తదనంతరం పార్టీ నాయకత్వం ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాసు కందాల శంకర్ రెడ్డి నాయకులు పల్లా సుదర్శన్ ఓరుగంటి అంతయ్య ముత్తయ్య ఎల్లయ్య ఉప్పుల సోమయ్య యాదగిరి గుడిపాటి వెంకయ్య చంద్రయ్య మాజీ జెడ్పిటిసి తాటి విజయమ్మ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News