Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 06:21 AM

రైతు సమస్యలపై పోరాటానికి కార్యాచరణ

రైతు సమస్యలపై పోరాటానికి కార్యాచరణ

రైతు సమస్యలపై పోరాటానికి కార్యాచరణ
June 03, 2026 06:35 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరింత కార్యాచరణ చేపట్టాలని జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఎరువులు, విత్తనాల ధరలు పెరగడం, రైతులకు అవసరమైన సౌకర్యాలు అందకపోవడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఆదోని పట్టణంలోని రెవిన్యూ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన రైతు సంఘం జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతుల హక్కుల సాధన కోసం భవిష్యత్తులో ఆందోళనలు, వినతిపత్రాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు నాయకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News