Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:50 AM

రైతు సమస్యలపై పోరాటానికి కార్యాచరణ

రైతు సమస్యలపై పోరాటానికి కార్యాచరణ

రైతు సమస్యలపై పోరాటానికి కార్యాచరణ
03-06-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరింత కార్యాచరణ చేపట్టాలని జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఎరువులు, విత్తనాల ధరలు పెరగడం, రైతులకు అవసరమైన సౌకర్యాలు అందకపోవడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఆదోని పట్టణంలోని రెవిన్యూ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన రైతు సంఘం జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతుల హక్కుల సాధన కోసం భవిష్యత్తులో ఆందోళనలు, వినతిపత్రాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు నాయకులు తెలిపారు.

Sthanikam

రైతు సమస్యలపై పోరాటానికి కార్యాచరణ

Article Image

ఆదోని, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరింత కార్యాచరణ చేపట్టాలని జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఎరువులు, విత్తనాల ధరలు పెరగడం, రైతులకు అవసరమైన సౌకర్యాలు అందకపోవడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఆదోని పట్టణంలోని రెవిన్యూ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన రైతు సంఘం జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతుల హక్కుల సాధన కోసం భవిష్యత్తులో ఆందోళనలు, వినతిపత్రాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు నాయకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News