Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 04:56 AM

వెలిమీనేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వెలిమీనేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వెలిమీనేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
June 03, 2026 04:25 PM 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన మరో డీసీఎం


చిట్యాల, నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమేడు సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో డీసీఎం ఢీకొట్టింది.

ప్రమాద సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి ముందున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాద తీవ్రతకు వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News