Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:05 AM

చౌటుప్పల్‌లో ‘ప్రజా పాలన’ వార్డు సభలు

చౌటుప్పల్‌లో ‘ప్రజా పాలన’ వార్డు సభలు

చౌటుప్పల్‌లో ‘ప్రజా పాలన’ వార్డు సభలు
04-06-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 12, 13వ వార్డుల్లో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ (99 రోజుల కార్యాచరణ) సభలు గురువారం విజయవంతంగా జరిగాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, వార్డుల వారీగా స్థానిక సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాలు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగిన ఈ సభల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, సీఐ మన్మధ కుమార్, డాక్టర్ కాటమరాజు తదితర అధికారులు పాల్గొని ఇందిరమ్మ ఇండ్లు, శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు కోసనం రాకేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మి ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, బత్తుల వాణి విప్లవ్ కుమార్, పాక చిరంజీవి నేతృత్వంలో జరిగిన ఈ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

Sthanikam

చౌటుప్పల్‌లో ‘ప్రజా పాలన’ వార్డు సభలు

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 12, 13వ వార్డుల్లో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ (99 రోజుల కార్యాచరణ) సభలు గురువారం విజయవంతంగా జరిగాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, వార్డుల వారీగా స్థానిక సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాలు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగిన ఈ సభల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, సీఐ మన్మధ కుమార్, డాక్టర్ కాటమరాజు తదితర అధికారులు పాల్గొని ఇందిరమ్మ ఇండ్లు, శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు కోసనం రాకేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మి ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, బత్తుల వాణి విప్లవ్ కుమార్, పాక చిరంజీవి నేతృత్వంలో జరిగిన ఈ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News