Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:56 PM

ప్రజల సౌకర్యమే లక్ష్యం.. బోరంచలో హైటెక్స్ లైట్ల ప్రారంభం

ప్రజల సౌకర్యమే లక్ష్యం.. బోరంచలో హైటెక్స్ లైట్ల ప్రారంభం

ప్రజల సౌకర్యమే లక్ష్యం.. బోరంచలో హైటెక్స్ లైట్ల ప్రారంభం
05-06-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మొహరం (పీర్ల) పండుగ సందర్భంగా గ్రామంలోని దూదేకుల మసీదు సమీపంలో, పాతాళగడ్డ సంగమేశ్వర ఆలయానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన హైటెక్స్ లైట్లను గురువారం రాత్రి గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ లైటింగ్ వల్ల పండుగకు వచ్చే భక్తులు, గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా రాకపోకలు సాగించే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల సౌకర్యమే లక్ష్యం.. బోరంచలో హైటెక్స్ లైట్ల ప్రారంభం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మొహరం (పీర్ల) పండుగ సందర్భంగా గ్రామంలోని దూదేకుల మసీదు సమీపంలో, పాతాళగడ్డ సంగమేశ్వర ఆలయానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన హైటెక్స్ లైట్లను గురువారం రాత్రి గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ లైటింగ్ వల్ల పండుగకు వచ్చే భక్తులు, గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా రాకపోకలు సాగించే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News