Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:10 AM

దళితులకు న్యాయం చేయాలని వినతి పత్రం

దళితులకు న్యాయం చేయాలని వినతి పత్రం

దళితులకు న్యాయం చేయాలని వినతి పత్రం
05-06-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యలయం లో ఎస్సీ,ఎస్టీ కమిటీ చైర్మన్ కే ఎస్ జవహర్ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై ప్రత్యేక గ్రీవేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా జై భీమ్రావు భారత పార్టీ సమక్షంలో శ్రీ సత్య జిల్లాలోని మాన స్మశాన వాటికల విషయమై అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అలాగే లేపాక్షి మండలం కల్లూరు గ్రామ పరిధిలోని హైవేలో భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని,ఈ విషయమై ఎమ్మార్వో దృష్టికి కలెక్టర్ దృష్టికి అనేకమార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిన ఇంతవరకు పరిహారం అందలేదని, జిల్లాలోని దళితుల భూములు అగ్రవర్ణాలు ఆక్రమించుకొని అక్రమ రిజిస్టులు చేసుకుని చాలామంది దళితులు సహనం కోల్పోతున్నారని,జై భీమ్ రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్లూరు నాగరాజు కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం దళితులకు న్యాయం జరగాలని కోరారు.ఈ కార్యక్రమం లో జై భీమ్ రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్లూరు jG నాగరాజు, జిల్లా మీడియా అధికార ప్రతినిధి మద్దెల

ఈశ్వర్,ధర్మవరం డివిజన్ ఇంచార్జ్ సీతారాంపల్లి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దళితులకు న్యాయం చేయాలని వినతి పత్రం

Article Image

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యలయం లో ఎస్సీ,ఎస్టీ కమిటీ చైర్మన్ కే ఎస్ జవహర్ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై ప్రత్యేక గ్రీవేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా జై భీమ్రావు భారత పార్టీ సమక్షంలో శ్రీ సత్య జిల్లాలోని మాన స్మశాన వాటికల విషయమై అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అలాగే లేపాక్షి మండలం కల్లూరు గ్రామ పరిధిలోని హైవేలో భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని,ఈ విషయమై ఎమ్మార్వో దృష్టికి కలెక్టర్ దృష్టికి అనేకమార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిన ఇంతవరకు పరిహారం అందలేదని, జిల్లాలోని దళితుల భూములు అగ్రవర్ణాలు ఆక్రమించుకొని అక్రమ రిజిస్టులు చేసుకుని చాలామంది దళితులు సహనం కోల్పోతున్నారని,జై భీమ్ రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్లూరు నాగరాజు కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం దళితులకు న్యాయం జరగాలని కోరారు.ఈ కార్యక్రమం లో జై భీమ్ రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్లూరు jG నాగరాజు, జిల్లా మీడియా అధికార ప్రతినిధి మద్దెల

ఈశ్వర్,ధర్మవరం డివిజన్ ఇంచార్జ్ సీతారాంపల్లి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News