Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 05, 2026 09:13 PM

దివిస్ లేబరేటరీస్ లో పర్యావరణ దినోత్సవం

దివిస్ లేబరేటరీస్ లో పర్యావరణ దినోత్సవం

దివిస్ లేబరేటరీస్ లో పర్యావరణ దినోత్సవం
June 05, 2026 07:13 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​'ఏక్ పేడ్ మా కే నామ్' కింద భారీగా మొక్కల నాటడం

ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత జీవనశైలిని అలవర్చుకోవాలని దివిస్ పరిశ్రమ ఉపాధ్యక్షులు ఎస్. రామకృష్ణ, జి. హేమంత్ కుమార్ పిలుపునిచ్చారు. 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం దివిస్ లేబరేటరీస్ ఆవరణలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించి, ‘పది ఎకో లైఫ్ స్టైల్స్’ అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు.​కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సూచనల మేరకు 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ ఆవరణలో భారీగా మొక్కలు నాటారు. ఏజీఎం డి.వి. రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఉద్యోగులు రూపొందించిన పర్యావరణ నమూనాల ప్రదర్శన స్టాల్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జీఎంలు జి. బాలకిషోర్, పి. సుధాకర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News