Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:49 AM

టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు సర్పంచ్ విక్రమ్ శ్రీకారం

టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు సర్పంచ్ విక్రమ్ శ్రీకారం

టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు సర్పంచ్ విక్రమ్  శ్రీకారం
06-06-2026 185 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా 100 రోజుల టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని శనివారం ఇంద్రపాలనగరంలో గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీబీ అనుమానితులకు ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు.

గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సర్పంచ్ కోరారు. టీబీ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్స అందించి పూర్తిగా నయం చేయవచ్చని వైద్య సిబ్బంది తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు సింగణబోయిన జంగయ్య, జిట్టబోయిన వెంకటేష్, గోళ్లేపల్లి యాదయ్య, బొల్ల నర్సింహా, ఎర్రం దాస్, మంటి బిక్షపతి, శివగల్ల ముత్యాలు, పగుడాల రామచంద్రం పాల్గొన్నారు. అలాగే వైద్యాధికారి జి. గోపాల్, హెచ్‌ఈఓ ఎం. వాణిశ్రీ, సూపర్‌వైజర్ వి. అరుంధతి, ఏఎన్‌ఎం జానకమ్మ, ఎస్‌టీఎస్ అశ్విని, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు హాజరయ్యారు.

Sthanikam

టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు సర్పంచ్ విక్రమ్ శ్రీకారం

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా 100 రోజుల టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని శనివారం ఇంద్రపాలనగరంలో గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీబీ అనుమానితులకు ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు.

గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సర్పంచ్ కోరారు. టీబీ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్స అందించి పూర్తిగా నయం చేయవచ్చని వైద్య సిబ్బంది తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు సింగణబోయిన జంగయ్య, జిట్టబోయిన వెంకటేష్, గోళ్లేపల్లి యాదయ్య, బొల్ల నర్సింహా, ఎర్రం దాస్, మంటి బిక్షపతి, శివగల్ల ముత్యాలు, పగుడాల రామచంద్రం పాల్గొన్నారు. అలాగే వైద్యాధికారి జి. గోపాల్, హెచ్‌ఈఓ ఎం. వాణిశ్రీ, సూపర్‌వైజర్ వి. అరుంధతి, ఏఎన్‌ఎం జానకమ్మ, ఎస్‌టీఎస్ అశ్విని, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News