Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:53 AM

వినాయక నగర్ సమస్యలు పరిష్కరించాలి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కాలనీవాసుల వినతి.

వినాయక నగర్ సమస్యలు పరిష్కరించాలి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కాలనీవాసుల వినతి.

వినాయక నగర్ సమస్యలు పరిష్కరించాలి.  ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కాలనీవాసుల వినతి.
06-06-2026 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయాత్‌నగర్ లెక్చరర్స్ కాలనీ డివిజన్ పరిధిలోని శ్రీ వినాయక నగర్ కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలనీవాసులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కోరారు. శనివారం బీఆర్ఎస్ నాయకురాలు సింగిరెడ్డి మల్లీశ్వరి రెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.

కాలనీలో అంతర్గత అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, కాలనీల మధ్య విద్యుత్ లైన్ పోల్స్ ఏర్పాటు, మంచినీటి సరఫరా లైన్లు, సీసీ రోడ్లు తదితర సమస్యలు నెలకొన్నాయని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందిస్తూ కాలనీలోని సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక నగర్ కాలనీ అధ్యక్షుడు దొడ్డి లింగం, కాలనీ సభ్యులు కనకారావు, దుర్గాప్రసాద్, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

వినాయక నగర్ సమస్యలు పరిష్కరించాలి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కాలనీవాసుల వినతి.

Article Image

హయాత్‌నగర్ లెక్చరర్స్ కాలనీ డివిజన్ పరిధిలోని శ్రీ వినాయక నగర్ కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలనీవాసులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కోరారు. శనివారం బీఆర్ఎస్ నాయకురాలు సింగిరెడ్డి మల్లీశ్వరి రెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.

కాలనీలో అంతర్గత అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, కాలనీల మధ్య విద్యుత్ లైన్ పోల్స్ ఏర్పాటు, మంచినీటి సరఫరా లైన్లు, సీసీ రోడ్లు తదితర సమస్యలు నెలకొన్నాయని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందిస్తూ కాలనీలోని సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక నగర్ కాలనీ అధ్యక్షుడు దొడ్డి లింగం, కాలనీ సభ్యులు కనకారావు, దుర్గాప్రసాద్, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News