Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:22 AM

FPOల బలోపేతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

FPOల బలోపేతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

FPOల బలోపేతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
06-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శనివారం కలెక్టరేట్ లోని పీజీఎస్ హాలు నందు రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPOs) ఆర్థికంగా బలోపేతం చేసి, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎఫ్‌పీఓ జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎఫ్‌పీఓల ప్రస్తుత పరిస్థితి, వ్యాపార విస్తరణ, రైతులకు అందుతున్న సేవలపై సమీక్షించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యక్రమాలతో ఎఫ్‌పీఓలను అనుసంధానం చేయడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. ఎఫ్‌పీఓల ద్వారా నాణ్యమైన ఇన్‌పుట్లు, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రభుత్వ పథకాలను రైతులకు సమర్థవంతంగా అందించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (DAO) నారాయణ నాయక్, నాబార్డ్ డీడీఎం, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (LDM), పీడీ-డీఆర్‌డీఏ, ఏపీకాబ్ ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు మరియు వివిధ ఎఫ్‌పీఓల సీఈఓలు, రెడ్స్ స్వచ్చంద సంస్థ డైరెక్ట్ భానుజ, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

FPOల బలోపేతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

Article Image

శనివారం కలెక్టరేట్ లోని పీజీఎస్ హాలు నందు రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPOs) ఆర్థికంగా బలోపేతం చేసి, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎఫ్‌పీఓ జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎఫ్‌పీఓల ప్రస్తుత పరిస్థితి, వ్యాపార విస్తరణ, రైతులకు అందుతున్న సేవలపై సమీక్షించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యక్రమాలతో ఎఫ్‌పీఓలను అనుసంధానం చేయడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. ఎఫ్‌పీఓల ద్వారా నాణ్యమైన ఇన్‌పుట్లు, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రభుత్వ పథకాలను రైతులకు సమర్థవంతంగా అందించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (DAO) నారాయణ నాయక్, నాబార్డ్ డీడీఎం, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (LDM), పీడీ-డీఆర్‌డీఏ, ఏపీకాబ్ ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు మరియు వివిధ ఎఫ్‌పీఓల సీఈఓలు, రెడ్స్ స్వచ్చంద సంస్థ డైరెక్ట్ భానుజ, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News