Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సుమన్‌రెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు: చెరుపల్లి సీతారాములు "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 12, 2026 05:58 PM

పిల్లలమర్రిలో నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన

పిల్లలమర్రిలో నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన

పిల్లలమర్రిలో నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన
June 12, 2026 03:59 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మూడు వార్డుల నీటి సమస్యలకు పరిష్కారంగా బోర్ల ప్రారంభం

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉమ్మడి పిల్లలమర్రి 10, 11, 12వ వార్డుల ప్రధాన కూడలిలో మూసి కాలువపై నిర్మించనున్న నూతన వంతెనకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జననాయకుడు, సూర్యాపేట కాంగ్రెస్ ఏఐసీసీ సభ్యులు టైగర్ శ్రీరాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పాల్గొని పనులను ప్రారంభించారు.

అదేవిధంగా మూడు వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు బోర్లు వేయించి, మోటారు స్విచ్ ఆన్ చేసి నీటి పంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్షాధి,12 వార్డు కౌన్సిలర్లు కోడి నాగరాజు, 10 వ వార్డు కౌన్సిలర్ శేఖర్ రెడ్డి, 11వ వార్డు ఇన్‌చార్జ్ శ్రీమతి ఎడ్ల గంగాభవాని, దిలీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News