చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు బుధవారం పట్టణంలోని 4, 5, 6, 15, 16వ వార్డుల్లో ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, కౌన్సిలర్లు ఊదరి యాదయ్య, కోయ్యాడ శేఖర్, ఆలే శ్రీలత, గడ్డం ఇందిర, బత్తుల జయమ్మ, హన్ను మహమ్మద్, స్థానిక నాయకులు దైద మోహన్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 06, 2026 06:20 AM
చౌటుప్పల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
చౌటుప్పల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
06-08-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు బుధవారం పట్టణంలోని 4, 5, 6, 15, 16వ వార్డుల్లో ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, కౌన్సిలర్లు ఊదరి యాదయ్య, కోయ్యాడ శేఖర్, ఆలే శ్రీలత, గడ్డం ఇందిర, బత్తుల జయమ్మ, హన్ను మహమ్మద్, స్థానిక నాయకులు దైద మోహన్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి