Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 09:49 PM

ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సొసైటీ ఎన్నికలు

ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సొసైటీ ఎన్నికలు

ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సొసైటీ ఎన్నికలు
05-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

​నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో బుధవారం జరిగిన ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో ఉత్కంఠభరిత పోరు నడుమ నూతి వెంకటేశం ప్యానల్ విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో ఈ ప్యానల్‌కు చెందిన 9 మంది డైరెక్టర్లు గెలుపొందారు. గెలుపొందిన వారిలో నూతి వెంకటేశం,​గుండెబోయిన నరసింహ, ​గుండెబోయిన రాజు, ​గుండెబోయిన మహేష్, ​దేశగొని గణేష్, ​భైరవోని పెద్ద స్వామి, నూతి గణేష్, ​నాశబోయిన శకుంతల

​బుంగపట్ల వెంకమ్మ ఉన్నారు. మద్దతు తెలిపిన ముదిరాజ్ కుటుంబ సభ్యులకు గెలుపొందిన ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, సర్పంచ్ కాటం వెంకటేశం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేస్తామని, సభ్యులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో తాజా మాజీ అధ్యక్షుడు బుంగపట్ల తిమ్మయ్యతో పాటు నాశబోయిన యాదయ్య, బుంగపట్ల సత్తయ్య, భైరవుని బిక్షం, గుండెబోయిన చంద్రయ్య, గుండెబోయిన సాలయ్య, గుండెబోయిన స్వామి, దేశగాని మహాలింగం, నూతి యాదయ్య, నూతి నరసింహ, గుండ్ల నరసింహ, చిలుముల చంద్రయ్య, గుండెబోయిన నడిపి నరసింహ మరియు ముదిరాజ్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సొసైటీ ఎన్నికలు

Article Image

​నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో బుధవారం జరిగిన ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో ఉత్కంఠభరిత పోరు నడుమ నూతి వెంకటేశం ప్యానల్ విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో ఈ ప్యానల్‌కు చెందిన 9 మంది డైరెక్టర్లు గెలుపొందారు. గెలుపొందిన వారిలో నూతి వెంకటేశం,​గుండెబోయిన నరసింహ, ​గుండెబోయిన రాజు, ​గుండెబోయిన మహేష్, ​దేశగొని గణేష్, ​భైరవోని పెద్ద స్వామి, నూతి గణేష్, ​నాశబోయిన శకుంతల

​బుంగపట్ల వెంకమ్మ ఉన్నారు. మద్దతు తెలిపిన ముదిరాజ్ కుటుంబ సభ్యులకు గెలుపొందిన ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, సర్పంచ్ కాటం వెంకటేశం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేస్తామని, సభ్యులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో తాజా మాజీ అధ్యక్షుడు బుంగపట్ల తిమ్మయ్యతో పాటు నాశబోయిన యాదయ్య, బుంగపట్ల సత్తయ్య, భైరవుని బిక్షం, గుండెబోయిన చంద్రయ్య, గుండెబోయిన సాలయ్య, గుండెబోయిన స్వామి, దేశగాని మహాలింగం, నూతి యాదయ్య, నూతి నరసింహ, గుండ్ల నరసింహ, చిలుముల చంద్రయ్య, గుండెబోయిన నడిపి నరసింహ మరియు ముదిరాజ్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News