Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో డయల్‌–112 అత్యవసర సేవలు ప్రారంభం బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 06:27 PM

17వ వార్డులో వాటర్ పైప్‌లైన్ పనులకు భూమిపూజ

17వ వార్డులో వాటర్ పైప్‌లైన్ పనులకు భూమిపూజ

17వ వార్డులో వాటర్ పైప్‌లైన్ పనులకు భూమిపూజ
05-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పురపాలక సంఘ పరిధిలోని 17వ వార్డులో నూతన వాటర్ పైప్‌లైన్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి, భూమిపూజ చేసి ప్రారంభించారు.​ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీని దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వార్డులో ఏవైనా సమస్యలు ఉంటే కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వర సాయిలు ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే అమృత్ స్కీమ్ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం వైస్ చైర్మన్ గోశిక వినయ్, పురపాలక సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ నెంబర్ పస్తం గంగరాములు, పీసీసీ జవహర్ బాల్ మంచ్ కోఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాదాని గోపాల్, మాదాని ఎల్లప్ప, మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ సునీల్, తుమ్మల అరుణ, గుండాల సునీత, ముత్యాల రాములమ్మ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

17వ వార్డులో వాటర్ పైప్‌లైన్ పనులకు భూమిపూజ

Article Image

చౌటుప్పల్ పురపాలక సంఘ పరిధిలోని 17వ వార్డులో నూతన వాటర్ పైప్‌లైన్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి, భూమిపూజ చేసి ప్రారంభించారు.​ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీని దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వార్డులో ఏవైనా సమస్యలు ఉంటే కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వర సాయిలు ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే అమృత్ స్కీమ్ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం వైస్ చైర్మన్ గోశిక వినయ్, పురపాలక సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ నెంబర్ పస్తం గంగరాములు, పీసీసీ జవహర్ బాల్ మంచ్ కోఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాదాని గోపాల్, మాదాని ఎల్లప్ప, మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ సునీల్, తుమ్మల అరుణ, గుండాల సునీత, ముత్యాల రాములమ్మ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News