Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో డయల్‌–112 అత్యవసర సేవలు ప్రారంభం బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 06:01 PM

బాధితులకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్. రామన్నపేటలో లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

బాధితులకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్. రామన్నపేటలో లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

బాధితులకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్. రామన్నపేటలో లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ
05-08-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను నకిరేకల్ శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజలు ఆపదలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక భరోసాగా నిలుస్తోందని పేర్కొన్నారు. వైద్య చికిత్సలు, అత్యవసర అవసరాల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, వార్డు సభ్యుడు మోటే మహేష్, కందుల అండాలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ అంజిరెడ్డి, అక్క యాదయ్య, పిట్ట రామిరెడ్డి, శంబాల వెంకన్న, చింతల కృష్ణ, గొలుసుల ప్రసాద్, మాల్గా వెంకటేష్, బండ బాలరాజ్, బొడ్డు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాధితులకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్. రామన్నపేటలో లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

Article Image

రామన్నపేట: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను నకిరేకల్ శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజలు ఆపదలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక భరోసాగా నిలుస్తోందని పేర్కొన్నారు. వైద్య చికిత్సలు, అత్యవసర అవసరాల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, వార్డు సభ్యుడు మోటే మహేష్, కందుల అండాలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ అంజిరెడ్డి, అక్క యాదయ్య, పిట్ట రామిరెడ్డి, శంబాల వెంకన్న, చింతల కృష్ణ, గొలుసుల ప్రసాద్, మాల్గా వెంకటేష్, బండ బాలరాజ్, బొడ్డు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News