Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో డయల్‌–112 అత్యవసర సేవలు ప్రారంభం బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 06:34 PM

ఆర్యవైశ్య మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ఆర్యవైశ్య మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ఆర్యవైశ్య మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
05-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అధ్యక్షుడిగా బండారు రమేష్, కార్యదర్శిగా నోముల వెంకటేశ్వర్లు ఎంపిక

ది సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ నూతన జిల్లా కమిటీని బుధవారం శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పదవీకాలానికి నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా బండారు రమేష్, కార్యదర్శిగా నోముల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షురాలిగా మా శెట్టి మంగమ్మ, కోశాధికారిగా తాటికొండ వెంకన్న ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు బండారు రమేష్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య సమాజంలోని పేద కుటుంబాలకు మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ ద్వారా ఉచిత సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సంఘ అభివృద్ధితో పాటు సభ్యుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు బెలిదే శ్రీనాథ్, నూనే పాండయ్య, నరేంద్రుని నవీన్, గజ్జి రమేష్, మిర్యాల సంపత్, వీర్లపాటి కేశవులు, గార్లపాటి జితేందర్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్యవైశ్య మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Article Image

అధ్యక్షుడిగా బండారు రమేష్, కార్యదర్శిగా నోముల వెంకటేశ్వర్లు ఎంపిక

ది సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ నూతన జిల్లా కమిటీని బుధవారం శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పదవీకాలానికి నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా బండారు రమేష్, కార్యదర్శిగా నోముల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షురాలిగా మా శెట్టి మంగమ్మ, కోశాధికారిగా తాటికొండ వెంకన్న ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు బండారు రమేష్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య సమాజంలోని పేద కుటుంబాలకు మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ ద్వారా ఉచిత సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సంఘ అభివృద్ధితో పాటు సభ్యుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు బెలిదే శ్రీనాథ్, నూనే పాండయ్య, నరేంద్రుని నవీన్, గజ్జి రమేష్, మిర్యాల సంపత్, వీర్లపాటి కేశవులు, గార్లపాటి జితేందర్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News