Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో డయల్‌–112 అత్యవసర సేవలు ప్రారంభం బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 06:39 PM

అత్యవసర రక్తదానంతో మహిళకు ప్రాణాధారం

అత్యవసర రక్తదానంతో మహిళకు ప్రాణాధారం

అత్యవసర రక్తదానంతో మహిళకు ప్రాణాధారం
05-08-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం

అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసి ఓ మహిళకు ప్రాణాధారంగా నిలిచిన సూర్యాపేట ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యంను పలువురు అభినందించారు.

సూర్యాపేట ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ టెక్నీషియన్ దొనకొండ సైదులు పెద్దమ్మ లక్ష్మమ్మ తీవ్ర రక్తహీనతతో చికిత్స పొందుతూ ఉండగా, ఆమెకు అత్యవసరంగా బీ–పాజిటివ్ (B+) రక్తం అవసరమైంది. విషయం తెలుసుకున్న వెంటనే అసోసియేషన్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం స్పందించి ఆస్పత్రికి చేరుకుని రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఆలేటి మాణిక్యం చేసిన సేవను అసోసియేషన్ సభ్యులు, బాధిత కుటుంబ సభ్యులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

అత్యవసర రక్తదానంతో మహిళకు ప్రాణాధారం

Article Image

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం

అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసి ఓ మహిళకు ప్రాణాధారంగా నిలిచిన సూర్యాపేట ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యంను పలువురు అభినందించారు.

సూర్యాపేట ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ టెక్నీషియన్ దొనకొండ సైదులు పెద్దమ్మ లక్ష్మమ్మ తీవ్ర రక్తహీనతతో చికిత్స పొందుతూ ఉండగా, ఆమెకు అత్యవసరంగా బీ–పాజిటివ్ (B+) రక్తం అవసరమైంది. విషయం తెలుసుకున్న వెంటనే అసోసియేషన్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం స్పందించి ఆస్పత్రికి చేరుకుని రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఆలేటి మాణిక్యం చేసిన సేవను అసోసియేషన్ సభ్యులు, బాధిత కుటుంబ సభ్యులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News