Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో డయల్‌–112 అత్యవసర సేవలు ప్రారంభం బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 06:35 PM

ప్రతి ఇంటికి ఓ మొక్క.. పచ్చని గ్రామమే లక్ష్యం

ప్రతి ఇంటికి ఓ మొక్క.. పచ్చని గ్రామమే లక్ష్యం

ప్రతి ఇంటికి ఓ మొక్క.. పచ్చని గ్రామమే లక్ష్యం
05-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గురువాయుగుండం గ్రామంలో ఇంటింటికి మొక్కల పంపిణీ

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని గురువాయుగుండం గ్రామ సర్పంచ్ బానోత్ బిక్షం పిలుపునిచ్చారు. బుధవారం గురువాయుగుండం గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక మొక్క అందజేస్తూ, వాటిని నాటి సంరక్షించి గ్రామాన్ని పచ్చదనంతో నింపాలని సర్పంచ్ బానోత్ బిక్షం కోరారు. గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని ఆయన తెలిపారు. గ్రామ ప్రజలంతా మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బానోత్ సతీష్, దుర్గారావు, పద్మ, నాగిరెడ్డి ఉమా, లీల, శారద, రమాదేవి, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి ఇంటికి ఓ మొక్క.. పచ్చని గ్రామమే లక్ష్యం

Article Image

గురువాయుగుండం గ్రామంలో ఇంటింటికి మొక్కల పంపిణీ

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని గురువాయుగుండం గ్రామ సర్పంచ్ బానోత్ బిక్షం పిలుపునిచ్చారు. బుధవారం గురువాయుగుండం గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక మొక్క అందజేస్తూ, వాటిని నాటి సంరక్షించి గ్రామాన్ని పచ్చదనంతో నింపాలని సర్పంచ్ బానోత్ బిక్షం కోరారు. గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని ఆయన తెలిపారు. గ్రామ ప్రజలంతా మొక్కల సంరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బానోత్ సతీష్, దుర్గారావు, పద్మ, నాగిరెడ్డి ఉమా, లీల, శారద, రమాదేవి, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News