నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాఖాల గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి బొడ్డు దేవాయ కు చెందిన నివాస గుడిసె కూలిపోవడంతో బాధితులు నిరాశ్రాయులు అయ్యారు.అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
PRINT TIME: August 05, 2026 04:04 PM
వర్షానికి కూలిన నివాస గుడిసె...
వర్షానికి కూలిన నివాస గుడిసె...
05-08-2026
6 Views
స్థానికం ప్రతినిధి :
Sirikonda
Reporter shekar
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాఖాల గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి బొడ్డు దేవాయ కు చెందిన నివాస గుడిసె కూలిపోవడంతో బాధితులు నిరాశ్రాయులు అయ్యారు.అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి