Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మాఘ అమావాస్య సందర్భంగా భక్తులకు సురక్షిత రాకపోకల కోసం నిర్మించిన మెట్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 07:31 PM

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. ఏసీపీ కాశిరెడ్డి .

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. ఏసీపీ కాశిరెడ్డి .

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.  ఏసీపీ కాశిరెడ్డి .
05-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సైబర్ జాగూరుకత’ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి సూచించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం వనస్థలిపురం పరిధిలో "సైబర్ జాగూరుకత" అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ కాశిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పెట్టుబడుల పేరుతో మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్, ఫోటో మార్ఫింగ్, డేటా హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు అధికమవుతున్నాయని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

ఉదయం ఇంజాపూర్ సంజీవని వనం పార్క్, ఎన్‌జీఓస్ కాలనీలోని వివేకానంద పార్క్, ఆటోనగర్ డీర్ పార్క్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కృష్ణవేణి కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులకు ప్రత్యేక సదస్సు నిర్వహించి సైబర్ నేరాలపై వివరించారు.

ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్ ఏసీపీ శివశంకర్, వనస్థలిపురం ఎస్‌హెచ్‌ఓ రవిబాబు, సైబర్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్లు కృష్ణంరాజు, నాగచారి, ఎస్‌ఐలు గిరీష్, నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. ఏసీపీ కాశిరెడ్డి .

Article Image

సైబర్ జాగూరుకత’ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి సూచించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం వనస్థలిపురం పరిధిలో "సైబర్ జాగూరుకత" అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ కాశిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పెట్టుబడుల పేరుతో మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్, ఫోటో మార్ఫింగ్, డేటా హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు అధికమవుతున్నాయని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

ఉదయం ఇంజాపూర్ సంజీవని వనం పార్క్, ఎన్‌జీఓస్ కాలనీలోని వివేకానంద పార్క్, ఆటోనగర్ డీర్ పార్క్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కృష్ణవేణి కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులకు ప్రత్యేక సదస్సు నిర్వహించి సైబర్ నేరాలపై వివరించారు.

ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్ ఏసీపీ శివశంకర్, వనస్థలిపురం ఎస్‌హెచ్‌ఓ రవిబాబు, సైబర్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్లు కృష్ణంరాజు, నాగచారి, ఎస్‌ఐలు గిరీష్, నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News