Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 09:28 PM

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
05-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist


జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు ప్రత్యేక ప్రణాళిక

ఐజేయూ జాయింట్ సెక్రటరీ సుమన్


అందోల్ స్థానికం ప్రతినిధి :

జర్నలిస్టుల సమస్యల సాధనకు నిరంతరం కృషి చేస్తానని సంగారెడ్డి జిల్లా జర్నలిస్టు యూనియన్ ఐజేయు జాయింట్ సెక్రటరీ సుమన్ తెలిపారు.ఇటీవల సదాశివపేట పట్టణంలో జరిగిన సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు.ముఖ్యంగా జిల్లాలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు సాధించే దిశగా కృషి చేయాలని సమావేశంలో తీర్మానించామని ఆయన పేర్కొన్నారు.ఇందుకోసం త్వరలోనే పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.అలాగే జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు త్వరలోనే వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు.తనకు జాయింట్ సెక్రటరీగా అవకాశం కల్పించిన యూనియన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, తనకు ఇచ్చిన పదవికి పూర్తి న్యాయం చేస్తానని స్పష్టం చేశారు.

Sthanikam

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

Article Image


జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు ప్రత్యేక ప్రణాళిక

ఐజేయూ జాయింట్ సెక్రటరీ సుమన్


అందోల్ స్థానికం ప్రతినిధి :

జర్నలిస్టుల సమస్యల సాధనకు నిరంతరం కృషి చేస్తానని సంగారెడ్డి జిల్లా జర్నలిస్టు యూనియన్ ఐజేయు జాయింట్ సెక్రటరీ సుమన్ తెలిపారు.ఇటీవల సదాశివపేట పట్టణంలో జరిగిన సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు.ముఖ్యంగా జిల్లాలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు సాధించే దిశగా కృషి చేయాలని సమావేశంలో తీర్మానించామని ఆయన పేర్కొన్నారు.ఇందుకోసం త్వరలోనే పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.అలాగే జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు త్వరలోనే వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు.తనకు జాయింట్ సెక్రటరీగా అవకాశం కల్పించిన యూనియన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, తనకు ఇచ్చిన పదవికి పూర్తి న్యాయం చేస్తానని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News