Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్విమ్మింగ్ పూల్ నిర్వాహకునికి భారీ జరిమానా బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 08:39 PM

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. సైబర్ మోసాలను అరికడదాం! సీఐ మన్మధకుమార్

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. సైబర్ మోసాలను అరికడదాం! సీఐ మన్మధకుమార్

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. సైబర్ మోసాలను అరికడదాం! సీఐ మన్మధకుమార్
05-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జేబీఎం కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు

వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రహదారి ప్రమాదాలను అరికట్టవచ్చని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధకుమార్ తెలిపారు. ‘సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మార్కండేయ నగర్ జేబీఎం ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ‘సురక్షిత రహదారి – సురక్షిత జీవితం’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, నిబంధనలు పాటించడం ద్వారా సురక్షిత ప్రయాణాన్ని సాగించవచ్చని సూచించారు.​అనంతరం పీసీ మమత సైబర్ నేరాల గురించి వివరిస్తూ.. ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులు, అపరిచిత వ్యక్తుల కాల్స్‌కు స్పందించవద్దని స్పష్టం చేశారు. ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అజయ్ భార్గవ్, కళాశాల ప్రిన్సిపాల్ గంగాపురం జంగయ్య, కరస్పాండెంట్ నిర్మల, అధ్యాపకులు మాధవి, రంజిత్, యువరాజు, స్వాతి, మమత, జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. సైబర్ మోసాలను అరికడదాం! సీఐ మన్మధకుమార్

Article Image

జేబీఎం కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు

వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రహదారి ప్రమాదాలను అరికట్టవచ్చని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధకుమార్ తెలిపారు. ‘సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మార్కండేయ నగర్ జేబీఎం ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ‘సురక్షిత రహదారి – సురక్షిత జీవితం’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, నిబంధనలు పాటించడం ద్వారా సురక్షిత ప్రయాణాన్ని సాగించవచ్చని సూచించారు.​అనంతరం పీసీ మమత సైబర్ నేరాల గురించి వివరిస్తూ.. ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులు, అపరిచిత వ్యక్తుల కాల్స్‌కు స్పందించవద్దని స్పష్టం చేశారు. ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అజయ్ భార్గవ్, కళాశాల ప్రిన్సిపాల్ గంగాపురం జంగయ్య, కరస్పాండెంట్ నిర్మల, అధ్యాపకులు మాధవి, రంజిత్, యువరాజు, స్వాతి, మమత, జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News