Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాల బారిన పడుతున్నారు. బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 03:58 PM

నిరుపేదల పాలిట వరం ‘సీఎంఆర్‌ఎఫ్’

నిరుపేదల పాలిట వరం ‘సీఎంఆర్‌ఎఫ్’

నిరుపేదల పాలిట వరం ‘సీఎంఆర్‌ఎఫ్’
05-08-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రూ.1.50 లక్షల ఎల్‌వోసీ చెక్కు అందజేసిన సర్పంచ్‌ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ఎంతగానో తోడ్పడుతుందని దేవలమ్మనాగారం సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామానికి చెందిన సిలివేరు పద్మమ్మ తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం రూ.1.50 లక్షల విలువైన ఎల్‌వోసీ (LOC) చెక్కును మంజూరు చేయించారు. ​ఉపశమనం పొందిన ఈ చెక్కును బుధవారం సర్పంచ్ గౌరీ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో స్పందించి పేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.​ఈ కార్యక్రమంలో రామాలయ చైర్మన్ పన్నాల రాజిరెడ్డి, ఉప సర్పంచ్ సుర్కంటి అనూప్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి రమేష్, బొమ్మ శ్వేత, బొమ్మ అమరావతి, ఫాతిమా, దోనూరి కిరణ్ రెడ్డి, పాక రాము, సుంకరి శ్రీను, దేశట్ల చైతన్య, రాసాల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేదల పాలిట వరం ‘సీఎంఆర్‌ఎఫ్’

Article Image

రూ.1.50 లక్షల ఎల్‌వోసీ చెక్కు అందజేసిన సర్పంచ్‌ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ఎంతగానో తోడ్పడుతుందని దేవలమ్మనాగారం సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామానికి చెందిన సిలివేరు పద్మమ్మ తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం రూ.1.50 లక్షల విలువైన ఎల్‌వోసీ (LOC) చెక్కును మంజూరు చేయించారు. ​ఉపశమనం పొందిన ఈ చెక్కును బుధవారం సర్పంచ్ గౌరీ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో స్పందించి పేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.​ఈ కార్యక్రమంలో రామాలయ చైర్మన్ పన్నాల రాజిరెడ్డి, ఉప సర్పంచ్ సుర్కంటి అనూప్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి రమేష్, బొమ్మ శ్వేత, బొమ్మ అమరావతి, ఫాతిమా, దోనూరి కిరణ్ రెడ్డి, పాక రాము, సుంకరి శ్రీను, దేశట్ల చైతన్య, రాసాల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News