రూపని వరప్రసాద్ కుమార్తెకు ఆశీస్సులు అందించిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సూర్యాపేట నియోజకవర్గంలోని నెమ్మికల్ ఎస్వీ ఫంక్షన్ హాల్లో గాయంవారిగూడెం గ్రామానికి చెందిన రూపని వరప్రసాద్ కుమార్తె తొలి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్ హాజరై చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా చిన్నారి ఆయురారోగ్యాలతో, ఉన్నత భవిష్యత్తుతో ఎదగాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి