Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పీఎం విశ్వకర్మ యోజనతో చేతివృత్తిదారులకు అండగా కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 22, 2026 06:37 PM

రోడ్లపై చెత్తకు నో.. వ్యాపార సంస్థల్లో చెత్త బుట్టలు తప్పనిసరి: డీఎల్‌పీవో సుధాకర్ రెడ్డి

రోడ్లపై చెత్తకు నో.. వ్యాపార సంస్థల్లో చెత్త బుట్టలు తప్పనిసరి: డీఎల్‌పీవో సుధాకర్ రెడ్డి

రోడ్లపై చెత్తకు నో.. వ్యాపార సంస్థల్లో చెత్త బుట్టలు తప్పనిసరి: డీఎల్‌పీవో సుధాకర్ రెడ్డి
July 22, 2026 04:53 PM 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి గ్రామపంచాయతీలో డీఎల్‌పీవో సుధాకర్ రెడ్డి, ఎంపీవో లక్ష్మయ్య, పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, సర్పంచ్ కృష్ణ ముదిరాజ్ కలిసి హోటళ్లు, కిరాణా, కూరగాయలు, పండ్ల దుకాణాలు, బేకరీలను తనిఖీ చేశారు. ప్రతి వ్యాపార సంస్థ తప్పనిసరిగా చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకొని, చెత్తను రోడ్లపై వేయకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. తనిఖీల్లో ఓ హోటల్ ముందు చెత్త కనిపించడంతో రూ.500 జరిమానా విధించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వ్యాపారులు, ప్రజలు అందరూ సహకరించాలని అధికారులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News