Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఆర్ వివరాల నమోదులో అప్రమత్తంగా ఉండాలి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి అంజయ్య న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 01:13 PM

రోడ్లపై చెత్తకు నో.. వ్యాపార సంస్థల్లో చెత్త బుట్టలు తప్పనిసరి: డీఎల్‌పీవో సుధాకర్ రెడ్డి

రోడ్లపై చెత్తకు నో.. వ్యాపార సంస్థల్లో చెత్త బుట్టలు తప్పనిసరి: డీఎల్‌పీవో సుధాకర్ రెడ్డి

రోడ్లపై చెత్తకు నో.. వ్యాపార సంస్థల్లో చెత్త బుట్టలు తప్పనిసరి: డీఎల్‌పీవో సుధాకర్ రెడ్డి
22-07-2026 310 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి గ్రామపంచాయతీలో డీఎల్‌పీవో సుధాకర్ రెడ్డి, ఎంపీవో లక్ష్మయ్య, పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, సర్పంచ్ కృష్ణ ముదిరాజ్ కలిసి హోటళ్లు, కిరాణా, కూరగాయలు, పండ్ల దుకాణాలు, బేకరీలను తనిఖీ చేశారు. ప్రతి వ్యాపార సంస్థ తప్పనిసరిగా చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకొని, చెత్తను రోడ్లపై వేయకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. తనిఖీల్లో ఓ హోటల్ ముందు చెత్త కనిపించడంతో రూ.500 జరిమానా విధించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వ్యాపారులు, ప్రజలు అందరూ సహకరించాలని అధికారులు కోరారు.

Sthanikam

రోడ్లపై చెత్తకు నో.. వ్యాపార సంస్థల్లో చెత్త బుట్టలు తప్పనిసరి: డీఎల్‌పీవో సుధాకర్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి గ్రామపంచాయతీలో డీఎల్‌పీవో సుధాకర్ రెడ్డి, ఎంపీవో లక్ష్మయ్య, పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, సర్పంచ్ కృష్ణ ముదిరాజ్ కలిసి హోటళ్లు, కిరాణా, కూరగాయలు, పండ్ల దుకాణాలు, బేకరీలను తనిఖీ చేశారు. ప్రతి వ్యాపార సంస్థ తప్పనిసరిగా చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకొని, చెత్తను రోడ్లపై వేయకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. తనిఖీల్లో ఓ హోటల్ ముందు చెత్త కనిపించడంతో రూ.500 జరిమానా విధించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వ్యాపారులు, ప్రజలు అందరూ సహకరించాలని అధికారులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News