స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ తెలంగాణ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ తెలిపారు. కోదాడ పట్నంలో మంగళవారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నిరసన సందర్భంగా స్పీకర్ను అవమానించేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి, దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనన్నారు. తాతా మధుపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్కు క్షమాపణ చెప్పడంతోపాటు ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
PRINT TIME: September 08, 2026 01:38 PM
తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
08-09-2026
7 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ తెలంగాణ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ తెలిపారు. కోదాడ పట్నంలో మంగళవారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నిరసన సందర్భంగా స్పీకర్ను అవమానించేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి, దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనన్నారు. తాతా మధుపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్కు క్షమాపణ చెప్పడంతోపాటు ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి