Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాల బారిన పడుతున్నారు. బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 04:07 PM

ఇందల్వాయి 108 అంబులెన్సు లో మహిళ ప్రసవం..

ఇందల్వాయి 108 అంబులెన్సు లో మహిళ ప్రసవం..

ఇందల్వాయి 108 అంబులెన్సు లో మహిళ ప్రసవం..
05-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవి తాండకు చెందిన రోజాను ప్రసవం కోసం డిచ్పల్లి సీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ను నిలిపిన ఈఎంటీ సంతోష్ సాధారణ ప్రసవం చేశారు . పండంటి ఆడబిడ్డ జన్మించగా తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. 108 సిబ్బందిని వైద్యులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

Sthanikam

ఇందల్వాయి 108 అంబులెన్సు లో మహిళ ప్రసవం..

Article Image

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవి తాండకు చెందిన రోజాను ప్రసవం కోసం డిచ్పల్లి సీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ను నిలిపిన ఈఎంటీ సంతోష్ సాధారణ ప్రసవం చేశారు . పండంటి ఆడబిడ్డ జన్మించగా తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. 108 సిబ్బందిని వైద్యులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News