Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాల బారిన పడుతున్నారు. బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 05, 2026 04:33 PM

బాధితులకు భరోసా.. సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.

బాధితులకు భరోసా.. సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.

బాధితులకు భరోసా.. సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.
05-08-2026 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. ఆయన సహకారంతో మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన పోషబోయిన నరసింహ, ఇప్ప మౌనికలకు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి బాధితుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం సహాయనిధి పేదలకు అత్యవసర సమయంలో ఆర్థిక భరోసాగా నిలుస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచి మధుసూదన్, పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏటెళ్లి పరమేష్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సతీష్, సునీత, రమణ, లతీఫ్, అంజమ్మ, కుమారస్వామి, మేకల స్వామి, మాజీ సర్పంచ్ బొడిగే చంద్రకళ శ్రీనివాస్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ నంగునూరు నరేష్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, తాడూరి సైదులు, సాయి గౌడ్, సైదులు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాధితులకు భరోసా.. సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.

Article Image

రామన్నపేట: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. ఆయన సహకారంతో మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన పోషబోయిన నరసింహ, ఇప్ప మౌనికలకు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి బాధితుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం సహాయనిధి పేదలకు అత్యవసర సమయంలో ఆర్థిక భరోసాగా నిలుస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచి మధుసూదన్, పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏటెళ్లి పరమేష్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సతీష్, సునీత, రమణ, లతీఫ్, అంజమ్మ, కుమారస్వామి, మేకల స్వామి, మాజీ సర్పంచ్ బొడిగే చంద్రకళ శ్రీనివాస్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ నంగునూరు నరేష్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, తాడూరి సైదులు, సాయి గౌడ్, సైదులు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News