Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 06:15 AM

కిట్స్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన

కిట్స్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన

కిట్స్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన
06-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

సైబర్ నేరాల పట్ల విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి మోసాలకు పాల్పడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఐ శివశంకర్ సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తత అవసరమని తెలిపారు. ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. ఎస్సై అజయ్ కుమార్ నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీస్ అక్క మీనా విద్యార్థినులకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

కిట్స్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన

Article Image

సైబర్ నేరాల పట్ల విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి మోసాలకు పాల్పడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఐ శివశంకర్ సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తత అవసరమని తెలిపారు. ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. ఎస్సై అజయ్ కుమార్ నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీస్ అక్క మీనా విద్యార్థినులకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News