సైబర్ నేరాల పట్ల విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి మోసాలకు పాల్పడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఐ శివశంకర్ సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తత అవసరమని తెలిపారు. ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. ఎస్సై అజయ్ కుమార్ నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీస్ అక్క మీనా విద్యార్థినులకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
PRINT TIME: August 06, 2026 06:15 AM
కిట్స్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన
కిట్స్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన
06-08-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
సైబర్ నేరాల పట్ల విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి మోసాలకు పాల్పడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఐ శివశంకర్ సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తత అవసరమని తెలిపారు. ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. ఎస్సై అజయ్ కుమార్ నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీస్ అక్క మీనా విద్యార్థినులకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి