Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ గా బీరెల్లి వెంకటరెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 12:42 AM

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
11-06-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్ద శంకరంపేట్ మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ నివాసంలో ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొట్టిముక్కల గ్రామానికి చెందిన కలాలి కృష్ణవేణికి రూ.40,000, తలారి ప్రవీణ్ కుమార్‌కు రూ.26,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జంగిర్, సంజీవ్ పటేల్, శంకరప్ప, నిరంజప్ప, విజయ్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్ద శంకరంపేట్ మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ నివాసంలో ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొట్టిముక్కల గ్రామానికి చెందిన కలాలి కృష్ణవేణికి రూ.40,000, తలారి ప్రవీణ్ కుమార్‌కు రూ.26,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జంగిర్, సంజీవ్ పటేల్, శంకరప్ప, నిరంజప్ప, విజయ్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News