Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:46 AM

ప్రతి అమావాస్యకు మాస కళ్యాణం.

ప్రతి అమావాస్యకు మాస కళ్యాణం.

ప్రతి అమావాస్యకు మాస కళ్యాణం.
12-06-2026 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం)లో ప్రతి అమావాస్య సందర్భంగా స్వామివారి మాస కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

సిద్ధాంతి బేతోజు సత్యనారాయణ శాస్త్రి, అర్చకులు బేతోజు శశిధర్ దీక్షితుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఈ నెల అమావాస్య సందర్భంగా సోమవారం సాయంత్రం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే వారు 9666335402 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Sthanikam

ప్రతి అమావాస్యకు మాస కళ్యాణం.

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం)లో ప్రతి అమావాస్య సందర్భంగా స్వామివారి మాస కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

సిద్ధాంతి బేతోజు సత్యనారాయణ శాస్త్రి, అర్చకులు బేతోజు శశిధర్ దీక్షితుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఈ నెల అమావాస్య సందర్భంగా సోమవారం సాయంత్రం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే వారు 9666335402 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News