Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:46 PM

నేలపట్లలో ప్లాంటేషన్ డెవలప్‌మెంట్ మొక్కలు నాటిన సర్పంచ్ వసంత నాగేష్ గౌడ్

నేలపట్లలో ప్లాంటేషన్ డెవలప్‌మెంట్ మొక్కలు నాటిన సర్పంచ్ వసంత నాగేష్ గౌడ్

నేలపట్లలో ప్లాంటేషన్ డెవలప్‌మెంట్ మొక్కలు నాటిన సర్పంచ్ వసంత నాగేష్ గౌడ్
25-08-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రభుత్వం చేపట్టిన ప్లాంటేషన్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని నేలపట్ల గ్రామంలో చెట్ల నాటే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నాగేష్ గౌడ్ పాల్గొని మొక్కలు నాటారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... పచ్చని పరిసరాలతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వరూప, వార్డు సభ్యులు డబ్బటి ఉపేందర్ గౌడ్, పాలమాకుల కవిత నర్సింగ్, సంఘం అధ్యక్షుడు పబ్బతి వెంకటేశం గౌడ్, గ్రామ ప్రముఖులు పబ్బతి శంకరయ్య, పబ్బు నరసింహ, చౌట నరసింహ గౌడ్, చౌట ఐలయ్య, కాసుల స్వామి, చౌట నారాయణ, వాణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నేలపట్లలో ప్లాంటేషన్ డెవలప్‌మెంట్ మొక్కలు నాటిన సర్పంచ్ వసంత నాగేష్ గౌడ్

Article Image

ప్రభుత్వం చేపట్టిన ప్లాంటేషన్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని నేలపట్ల గ్రామంలో చెట్ల నాటే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నాగేష్ గౌడ్ పాల్గొని మొక్కలు నాటారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... పచ్చని పరిసరాలతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వరూప, వార్డు సభ్యులు డబ్బటి ఉపేందర్ గౌడ్, పాలమాకుల కవిత నర్సింగ్, సంఘం అధ్యక్షుడు పబ్బతి వెంకటేశం గౌడ్, గ్రామ ప్రముఖులు పబ్బతి శంకరయ్య, పబ్బు నరసింహ, చౌట నరసింహ గౌడ్, చౌట ఐలయ్య, కాసుల స్వామి, చౌట నారాయణ, వాణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News