Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:46 PM

23 సార్లు రక్త దానం చేసిన రామకృష్ణ

23 సార్లు రక్త దానం చేసిన రామకృష్ణ

23 సార్లు రక్త దానం చేసిన రామకృష్ణ
25-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రామకృష్ణ కు పలువురి ప్రశంసలు


సదాశివపేట మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్బంగా బ్రహ్మకుమారీస్ సంగారెడ్డి ఏర్పాటు చేసిన రక్త దాన శిభిరం లో పాల్గొని తన 23వ సారి రక్తదానం చేసాడు.

రామకృష్ణ ఇప్పటి వరకు 23 సార్లు రక్తదానం చేయడం తో పాటు పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఉపాధ్యాయులు బోధనలోనే కాకుండా సమాజ సేవలో కూడా ముందు ఉంటారని నిరూపించారు.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ...

"రక్తదానం మించిన దానం మరొకటి లేదు. మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది. తాను ఇప్పటివరకు 23 సార్లు రక్తదానం చేశానని, రక్తదానం చేసిన ప్రతిసారీ ఒక కొత్త ప్రాణానికి సహాయం చేశానన్న తృప్తి కలుగుతుందన్నారు.

ఉపాధ్యాయుడిగా పిల్లలకు విద్యా బోధనతో పాటు సమాజానికి ఆదర్శంగా ఉండాలని, అందుకే విశ్వ బంధుత్వ దినోత్సవం రోజున బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు.

ప్రతి ఆరోగ్యవంతుడైన వ్యక్తి సంవత్సరానికి కనీసం రెండు సార్లు రక్తదానం చేయాలన్నారు. దీనివల్ల ఆరోగ్యానికి ఏ హాని లేదు, పైగా కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతాయన్నారు. యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అదేవిదంగా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు."

ఈ సందర్బంగా బ్రహ్మ కుమారీస్ నిర్వాహకులు రామకృష్ణను షీల్డ్ శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో అడ్వకెట్,మాజీ మండల విద్యాధికారి అంజయ్య,బికే అన్నపూర్ణ, బికే రాధిక,ఆదర్శ జిమాక్స్ కాలనీ అధ్యక్షులు యేసయ్య,బికే జగదీశ్వర్,బి కే రాజవర్ధన్ రెడ్డి,వైద్యులు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రక్త దానం చేసిన రామకృష్ణ ను ప్రజా ప్రతినిధులు,మండల విద్యాధికారి శంకర్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు రాజశ్రీ,పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు,తల్లి దండ్రులు మరియు విద్యార్థులు అభినందనలు తెలిపారు.

Sthanikam

23 సార్లు రక్త దానం చేసిన రామకృష్ణ

Article Image

రామకృష్ణ కు పలువురి ప్రశంసలు


సదాశివపేట మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్బంగా బ్రహ్మకుమారీస్ సంగారెడ్డి ఏర్పాటు చేసిన రక్త దాన శిభిరం లో పాల్గొని తన 23వ సారి రక్తదానం చేసాడు.

రామకృష్ణ ఇప్పటి వరకు 23 సార్లు రక్తదానం చేయడం తో పాటు పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఉపాధ్యాయులు బోధనలోనే కాకుండా సమాజ సేవలో కూడా ముందు ఉంటారని నిరూపించారు.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ...

"రక్తదానం మించిన దానం మరొకటి లేదు. మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది. తాను ఇప్పటివరకు 23 సార్లు రక్తదానం చేశానని, రక్తదానం చేసిన ప్రతిసారీ ఒక కొత్త ప్రాణానికి సహాయం చేశానన్న తృప్తి కలుగుతుందన్నారు.

ఉపాధ్యాయుడిగా పిల్లలకు విద్యా బోధనతో పాటు సమాజానికి ఆదర్శంగా ఉండాలని, అందుకే విశ్వ బంధుత్వ దినోత్సవం రోజున బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు.

ప్రతి ఆరోగ్యవంతుడైన వ్యక్తి సంవత్సరానికి కనీసం రెండు సార్లు రక్తదానం చేయాలన్నారు. దీనివల్ల ఆరోగ్యానికి ఏ హాని లేదు, పైగా కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతాయన్నారు. యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అదేవిదంగా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు."

ఈ సందర్బంగా బ్రహ్మ కుమారీస్ నిర్వాహకులు రామకృష్ణను షీల్డ్ శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో అడ్వకెట్,మాజీ మండల విద్యాధికారి అంజయ్య,బికే అన్నపూర్ణ, బికే రాధిక,ఆదర్శ జిమాక్స్ కాలనీ అధ్యక్షులు యేసయ్య,బికే జగదీశ్వర్,బి కే రాజవర్ధన్ రెడ్డి,వైద్యులు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రక్త దానం చేసిన రామకృష్ణ ను ప్రజా ప్రతినిధులు,మండల విద్యాధికారి శంకర్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు రాజశ్రీ,పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు,తల్లి దండ్రులు మరియు విద్యార్థులు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News