Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:46 PM

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా
25-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణ పరిధిలోని ఈరోజు మంగళవారం ఉదయం 11:00 గంటలకు డబుల్ బెడ్ రూమ్ వద్ద గల బృహత్ పట్టణ ప్రకృతి వనం లో మాస్ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.దానికిగాను చైర్ పర్సన్ మరియు వైస్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్, ఎరుకల నరసింహులు , పులిమామిడి మమత , మునిపల్లి సత్యనారాయణ , గారెల తుల్జారాం ,రహమద్ , పట్టణ ప్రముఖులు మరియు మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.


“చెట్లను నాటుదాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే సందేశాన్ని ప్రజలకు అందించారు.

Sthanikam

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా

Article Image

సదాశివపేట పట్టణ పరిధిలోని ఈరోజు మంగళవారం ఉదయం 11:00 గంటలకు డబుల్ బెడ్ రూమ్ వద్ద గల బృహత్ పట్టణ ప్రకృతి వనం లో మాస్ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.దానికిగాను చైర్ పర్సన్ మరియు వైస్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్, ఎరుకల నరసింహులు , పులిమామిడి మమత , మునిపల్లి సత్యనారాయణ , గారెల తుల్జారాం ,రహమద్ , పట్టణ ప్రముఖులు మరియు మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.


“చెట్లను నాటుదాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే సందేశాన్ని ప్రజలకు అందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News