Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:18 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
25-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు భువనగిరి SLNS కళాశాల విద్యార్థులు మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో BJYM భువనగిరి పట్టణ అధ్యక్షుడు మామిడోజు పవన్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ, BJYM ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ భువనగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణాచారి, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గాయపాక పృథ్వీ, రమేష్‌కోటి, బొల్లారం మధు, కొత్త భారత్ తదితరులతో పాటు SLNS కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

Article Image

భువనగిరి: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు భువనగిరి SLNS కళాశాల విద్యార్థులు మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో BJYM భువనగిరి పట్టణ అధ్యక్షుడు మామిడోజు పవన్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ, BJYM ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ భువనగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణాచారి, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గాయపాక పృథ్వీ, రమేష్‌కోటి, బొల్లారం మధు, కొత్త భారత్ తదితరులతో పాటు SLNS కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News