యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా కమ్యూనిటీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయికుమార్ గౌడ్ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.కార్యక్రమంలో 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, ఫీల్డ్ అసిస్టెంట్ గాదే విమలమ్మ, బోగారం లైన్మెన్ కూనూరు మహేష్ గౌడ్, మేడి కృష్ణ, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 25, 2026 03:43 PM
వన మహోత్సవానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్
వన మహోత్సవానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్
25-08-2026
15 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా కమ్యూనిటీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయికుమార్ గౌడ్ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.కార్యక్రమంలో 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, ఫీల్డ్ అసిస్టెంట్ గాదే విమలమ్మ, బోగారం లైన్మెన్ కూనూరు మహేష్ గౌడ్, మేడి కృష్ణ, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి