Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:43 PM

వన మహోత్సవానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

వన మహోత్సవానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

వన మహోత్సవానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్
25-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా కమ్యూనిటీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయికుమార్ గౌడ్ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.కార్యక్రమంలో 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, ఫీల్డ్ అసిస్టెంట్ గాదే విమలమ్మ, బోగారం లైన్‌మెన్ కూనూరు మహేష్ గౌడ్, మేడి కృష్ణ, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వన మహోత్సవానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా కమ్యూనిటీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయికుమార్ గౌడ్ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.కార్యక్రమంలో 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, ఫీల్డ్ అసిస్టెంట్ గాదే విమలమ్మ, బోగారం లైన్‌మెన్ కూనూరు మహేష్ గౌడ్, మేడి కృష్ణ, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News