Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:13 PM

బోనాల పండుగకు ప్రత్యేక వీధి దీపాలు. గ్రామ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు: సర్పంచ్‌ సాయికుమార్‌గౌడ్‌

బోనాల పండుగకు ప్రత్యేక వీధి దీపాలు. గ్రామ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు: సర్పంచ్‌ సాయికుమార్‌గౌడ్‌

బోనాల పండుగకు ప్రత్యేక వీధి దీపాలు. గ్రామ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు: సర్పంచ్‌ సాయికుమార్‌గౌడ్‌
25-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోగారం: గ్రామంలో త్వరలో జరగనున్న ఊర బోనాల పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు బోగారం గ్రామ సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌గౌడ్‌ తెలిపారు. సర్పంచ్‌ ఆధ్వర్యంలో విద్యుత్‌ స్తంభాలకు అదనపు లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు లైట్లు లేని స్తంభాలకు నూతన లైట్లను అమర్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ సాయికుమార్‌గౌడ్‌ విద్యుత్‌ సిబ్బందితో కలిసి గ్రామంలో లైట్లు అవసరమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పాటు చేసిన లైట్ల పనులను పర్యవేక్షించారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో 5వ వార్డు సభ్యురాలు నేరేటి మానస సురేష్‌యాదవ్‌, 6వ వార్డు సభ్యురాలు కడారి పావని పాపయ్య, కందగట్ల శ్రీనివాసులు, కందగట్ల ఆదినారాయణ, చెరుకు సత్తయ్యగౌడ్‌, నేరేటి రమేష్‌యాదవ్‌, జెల్ల వెంకటేశ్వర్లు, కడారి శ్రీనివాసులు, మేడి కృష్ణ, బొడ్డుపల్లి వినోద్‌కుమార్‌, సింగం సత్యనారాయణ, బోగారం–సిరిపురం విద్యుత్‌ లైన్‌మెన్‌ కూనూరు మహేష్‌గౌడ్‌, గ్రామపంచాయతీ ఎలక్ట్రిషన్‌ సిబ్బంది బొడ్డుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోనాల పండుగకు ప్రత్యేక వీధి దీపాలు. గ్రామ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు: సర్పంచ్‌ సాయికుమార్‌గౌడ్‌

Article Image

బోగారం: గ్రామంలో త్వరలో జరగనున్న ఊర బోనాల పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు బోగారం గ్రామ సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌గౌడ్‌ తెలిపారు. సర్పంచ్‌ ఆధ్వర్యంలో విద్యుత్‌ స్తంభాలకు అదనపు లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు లైట్లు లేని స్తంభాలకు నూతన లైట్లను అమర్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ సాయికుమార్‌గౌడ్‌ విద్యుత్‌ సిబ్బందితో కలిసి గ్రామంలో లైట్లు అవసరమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పాటు చేసిన లైట్ల పనులను పర్యవేక్షించారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో 5వ వార్డు సభ్యురాలు నేరేటి మానస సురేష్‌యాదవ్‌, 6వ వార్డు సభ్యురాలు కడారి పావని పాపయ్య, కందగట్ల శ్రీనివాసులు, కందగట్ల ఆదినారాయణ, చెరుకు సత్తయ్యగౌడ్‌, నేరేటి రమేష్‌యాదవ్‌, జెల్ల వెంకటేశ్వర్లు, కడారి శ్రీనివాసులు, మేడి కృష్ణ, బొడ్డుపల్లి వినోద్‌కుమార్‌, సింగం సత్యనారాయణ, బోగారం–సిరిపురం విద్యుత్‌ లైన్‌మెన్‌ కూనూరు మహేష్‌గౌడ్‌, గ్రామపంచాయతీ ఎలక్ట్రిషన్‌ సిబ్బంది బొడ్డుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News