Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:46 PM

శ్రీ సరస్వతి శిశు మందిర్ సదాశివపేట

శ్రీ సరస్వతి శిశు మందిర్ సదాశివపేట

శ్రీ సరస్వతి శిశు మందిర్ సదాశివపేట
25-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి శ్రీ సరస్వతి శిశు మందిర్ లో విభాగ్ స్థాయి విద్యార్థులతో జ్ఞాన విజ్ఞాన సైన్స్ ఫెయిర్ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ విజ్ఞానమేలలో వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 145 మంది విద్యార్థులు పలు ఆవిష్కరణలు చేశారు. విభాగ్ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు ఈనెల 30, 31 సెప్టెంబర్1వ తేదీల్లో నిర్మల్ జిల్లా ముథోల్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో పాల్గొంటారని న్యాయ నిర్ణెతలు విష్ణువర్ధన్ రెడ్డి , శ్రీ శ్రీనివాస్ మూర్తి , రుద్రప్ప , శ్రీ సురేష్ , సాయిబాబా తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్ లో సరస్వతి శిశు మంది సదాశివపేట విద్యార్థులు E. సిద్ధార్థ, N. ఆయుష్, G అన్విక, B.నిత్య నిధి, O. వాగ్దేవి. వీరు ఘన విజయాన్ని సాధించి స్టేట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ కి సెలెక్ట్ అయ్యారు.

Sthanikam

శ్రీ సరస్వతి శిశు మందిర్ సదాశివపేట

Article Image

సంగారెడ్డి శ్రీ సరస్వతి శిశు మందిర్ లో విభాగ్ స్థాయి విద్యార్థులతో జ్ఞాన విజ్ఞాన సైన్స్ ఫెయిర్ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ విజ్ఞానమేలలో వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 145 మంది విద్యార్థులు పలు ఆవిష్కరణలు చేశారు. విభాగ్ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు ఈనెల 30, 31 సెప్టెంబర్1వ తేదీల్లో నిర్మల్ జిల్లా ముథోల్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో పాల్గొంటారని న్యాయ నిర్ణెతలు విష్ణువర్ధన్ రెడ్డి , శ్రీ శ్రీనివాస్ మూర్తి , రుద్రప్ప , శ్రీ సురేష్ , సాయిబాబా తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్ లో సరస్వతి శిశు మంది సదాశివపేట విద్యార్థులు E. సిద్ధార్థ, N. ఆయుష్, G అన్విక, B.నిత్య నిధి, O. వాగ్దేవి. వీరు ఘన విజయాన్ని సాధించి స్టేట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ కి సెలెక్ట్ అయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News