సంగారెడ్డి శ్రీ సరస్వతి శిశు మందిర్ లో విభాగ్ స్థాయి విద్యార్థులతో జ్ఞాన విజ్ఞాన సైన్స్ ఫెయిర్ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ విజ్ఞానమేలలో వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 145 మంది విద్యార్థులు పలు ఆవిష్కరణలు చేశారు. విభాగ్ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు ఈనెల 30, 31 సెప్టెంబర్1వ తేదీల్లో నిర్మల్ జిల్లా ముథోల్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో పాల్గొంటారని న్యాయ నిర్ణెతలు విష్ణువర్ధన్ రెడ్డి , శ్రీ శ్రీనివాస్ మూర్తి , రుద్రప్ప , శ్రీ సురేష్ , సాయిబాబా తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్ లో సరస్వతి శిశు మంది సదాశివపేట విద్యార్థులు E. సిద్ధార్థ, N. ఆయుష్, G అన్విక, B.నిత్య నిధి, O. వాగ్దేవి. వీరు ఘన విజయాన్ని సాధించి స్టేట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ కి సెలెక్ట్ అయ్యారు.
PRINT TIME: August 25, 2026 08:46 PM
శ్రీ సరస్వతి శిశు మందిర్ సదాశివపేట
శ్రీ సరస్వతి శిశు మందిర్ సదాశివపేట
25-08-2026
13 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి శ్రీ సరస్వతి శిశు మందిర్ లో విభాగ్ స్థాయి విద్యార్థులతో జ్ఞాన విజ్ఞాన సైన్స్ ఫెయిర్ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ విజ్ఞానమేలలో వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 145 మంది విద్యార్థులు పలు ఆవిష్కరణలు చేశారు. విభాగ్ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు ఈనెల 30, 31 సెప్టెంబర్1వ తేదీల్లో నిర్మల్ జిల్లా ముథోల్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో పాల్గొంటారని న్యాయ నిర్ణెతలు విష్ణువర్ధన్ రెడ్డి , శ్రీ శ్రీనివాస్ మూర్తి , రుద్రప్ప , శ్రీ సురేష్ , సాయిబాబా తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్ లో సరస్వతి శిశు మంది సదాశివపేట విద్యార్థులు E. సిద్ధార్థ, N. ఆయుష్, G అన్విక, B.నిత్య నిధి, O. వాగ్దేవి. వీరు ఘన విజయాన్ని సాధించి స్టేట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ కి సెలెక్ట్ అయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి