Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:11 PM

కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రామాచారి.

కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రామాచారి.

కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రామాచారి.
25-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా రామన్నపేట సర్కిల్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏ. రామాచారి ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక సీఐ ఎం. రవి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.రామన్నపేట సర్కిల్ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన కానిస్టేబుళ్లు ఎన్నికల్లో పాల్గొని, పోటీలో ఉన్న ఐదుగురు అభ్యర్థుల్లో ఏ. రామాచారికి అత్యధిక ఓట్లు వేసి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.అనంతరం ఎన్నికైన రామాచారిని పోలీస్ సిబ్బంది, మిత్రులు మిర్జా ఇనాయత్ బేగ్, మోటే నరేష్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రామాచారి మాట్లాడుతూ.. కానిస్టేబుళ్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రామాచారి.

Article Image

తెలంగాణ రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా రామన్నపేట సర్కిల్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏ. రామాచారి ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక సీఐ ఎం. రవి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.రామన్నపేట సర్కిల్ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన కానిస్టేబుళ్లు ఎన్నికల్లో పాల్గొని, పోటీలో ఉన్న ఐదుగురు అభ్యర్థుల్లో ఏ. రామాచారికి అత్యధిక ఓట్లు వేసి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.అనంతరం ఎన్నికైన రామాచారిని పోలీస్ సిబ్బంది, మిత్రులు మిర్జా ఇనాయత్ బేగ్, మోటే నరేష్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రామాచారి మాట్లాడుతూ.. కానిస్టేబుళ్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News