Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉత్తమ సేవలకు గుర్తింపు.. ముజమ్మిల్‌కు ఎస్పీ ప్రశంసా పత్రం "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 12, 2026 09:43 PM

ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్

ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్

ఏడుకొండల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్
June 12, 2026 07:47 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, అభివృద్ధి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. సమాజంలో మానవతా విలువలు పెంపొందుతూ ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాకయ్య, సుమలత, రాంబాబు, సహజు, మైధిలి, మహిబూబ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News