Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:51 AM

ఇంటర్ ఇంప్రూవ్‌మెంట్ ఫలితాల్లో ఎస్‌ఆర్ కాలేజ్ విద్యార్థుల సత్తా.. ఎంపీసీలో 468 మార్కులతో మెరిసిన విద్యార్థులు.

ఇంటర్ ఇంప్రూవ్‌మెంట్ ఫలితాల్లో ఎస్‌ఆర్ కాలేజ్ విద్యార్థుల సత్తా.. ఎంపీసీలో 468 మార్కులతో మెరిసిన విద్యార్థులు.

ఇంటర్ ఇంప్రూవ్‌మెంట్ ఫలితాల్లో ఎస్‌ఆర్ కాలేజ్ విద్యార్థుల సత్తా.. ఎంపీసీలో 468 మార్కులతో మెరిసిన విద్యార్థులు.
12-06-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,: తెలంగాణ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ఇంటర్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న ఎస్‌ఆర్ కాలేజ్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. అత్యధిక మార్కులు సాధించి కళాశాల ఖ్యాతిని నిలబెట్టారు.

ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు 468 మార్కులు సాధించగా, ఏడుగురు 467 మార్కులు పొందారు. మరో ముగ్గురు 465 మార్కులతో ఉత్తమ ఫలితాలు నమోదు చేశారు. బైపీసీ విభాగంలో ఒక విద్యార్థి 438 మార్కులు సాధించగా, మరో విద్యార్థి 437 మార్కులు, ఇద్దరు విద్యార్థులు 436 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.

ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి, జోనల్ ఇన్‌చార్జి దోనాల శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ జోనల్ ఇన్‌చార్జి సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్ మనోజ్ రెడ్డి తదితర అధ్యాపకులు అభినందించారు.

Sthanikam

ఇంటర్ ఇంప్రూవ్‌మెంట్ ఫలితాల్లో ఎస్‌ఆర్ కాలేజ్ విద్యార్థుల సత్తా.. ఎంపీసీలో 468 మార్కులతో మెరిసిన విద్యార్థులు.

Article Image

నల్గొండ,: తెలంగాణ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ఇంటర్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న ఎస్‌ఆర్ కాలేజ్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. అత్యధిక మార్కులు సాధించి కళాశాల ఖ్యాతిని నిలబెట్టారు.

ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు 468 మార్కులు సాధించగా, ఏడుగురు 467 మార్కులు పొందారు. మరో ముగ్గురు 465 మార్కులతో ఉత్తమ ఫలితాలు నమోదు చేశారు. బైపీసీ విభాగంలో ఒక విద్యార్థి 438 మార్కులు సాధించగా, మరో విద్యార్థి 437 మార్కులు, ఇద్దరు విద్యార్థులు 436 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.

ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి, జోనల్ ఇన్‌చార్జి దోనాల శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ జోనల్ ఇన్‌చార్జి సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్ మనోజ్ రెడ్డి తదితర అధ్యాపకులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News