Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:14 AM

'గో టు విలేజ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయండి:బోయ లింగస్వామి మాదిగ

'గో టు విలేజ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయండి:బోయ లింగస్వామి మాదిగ

'గో టు విలేజ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయండి:బోయ లింగస్వామి మాదిగ
11-06-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టబోయే "గ్రామాలకు తరలండి" (గో టు విలేజ్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ లోని అంబేద్కర్ భవనంలో మండల అధ్యక్షుడు బొడ్డు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ​ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్లుగా ఎన్నో హక్కుల పోరాటాలు గెలిచిన చరిత్ర ఎమ్మార్పీఎస్‌కు ఉందన్నారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా వచ్చిన ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగ, ఉపకులాల ప్రజలందరికీ అందాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాము, ఎమ్మార్పీఎస్ మున్సిపల్ అధ్యక్షులు ఎర్ర శంకర్, ఎమ్మార్పీఎస్ తాళ్ళసింగారం గ్రామ శాఖ అధ్యక్షులు దోనకోండ కీరణ్ కూమార్,ఉదరి యాదయ్య, బోయ జోసఫ్, బోయ సృజన్ లు పాల్గొన్నారు.

Sthanikam

'గో టు విలేజ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయండి:బోయ లింగస్వామి మాదిగ

Article Image

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టబోయే "గ్రామాలకు తరలండి" (గో టు విలేజ్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ లోని అంబేద్కర్ భవనంలో మండల అధ్యక్షుడు బొడ్డు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ​ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్లుగా ఎన్నో హక్కుల పోరాటాలు గెలిచిన చరిత్ర ఎమ్మార్పీఎస్‌కు ఉందన్నారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా వచ్చిన ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగ, ఉపకులాల ప్రజలందరికీ అందాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాము, ఎమ్మార్పీఎస్ మున్సిపల్ అధ్యక్షులు ఎర్ర శంకర్, ఎమ్మార్పీఎస్ తాళ్ళసింగారం గ్రామ శాఖ అధ్యక్షులు దోనకోండ కీరణ్ కూమార్,ఉదరి యాదయ్య, బోయ జోసఫ్, బోయ సృజన్ లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News