Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు ఘనంగా ప్రారంభమైన టేకుమట్ల చౌడమ్మ తల్లి జాతర సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 01:50 PM

సల్ల భిక్షమయ్య మృతికి నివాళి. కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు

సల్ల భిక్షమయ్య మృతికి నివాళి. కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు

సల్ల భిక్షమయ్య మృతికి నివాళి. కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు
June 11, 2026 10:13 AM 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో బుధవారం అనారోగ్యంతో మృతి చెందిన సల్ల భిక్షమయ్య మృతదేహానికి గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, మాజీ సర్పంచ్ గుత్త నరసింహరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భిక్షమయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన వారు, ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కడారి యాదయ్య, నరపాక అశోక్, కడారి మల్లేష్, కడారి అంజి, చల్ల శ్రీశైలం, నరపాక కిరణ్, నరపాక లక్ష్మణ్, కడారి మహేష్, కడారి రవి, కొండ సాయినాథ్, బొడ్డుపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News