Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:52 AM

సల్ల భిక్షమయ్య మృతికి నివాళి. కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు

సల్ల భిక్షమయ్య మృతికి నివాళి. కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు

సల్ల భిక్షమయ్య మృతికి నివాళి. కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు
11-06-2026 135 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో బుధవారం అనారోగ్యంతో మృతి చెందిన సల్ల భిక్షమయ్య మృతదేహానికి గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, మాజీ సర్పంచ్ గుత్త నరసింహరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భిక్షమయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన వారు, ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కడారి యాదయ్య, నరపాక అశోక్, కడారి మల్లేష్, కడారి అంజి, చల్ల శ్రీశైలం, నరపాక కిరణ్, నరపాక లక్ష్మణ్, కడారి మహేష్, కడారి రవి, కొండ సాయినాథ్, బొడ్డుపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సల్ల భిక్షమయ్య మృతికి నివాళి. కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు

Article Image

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో బుధవారం అనారోగ్యంతో మృతి చెందిన సల్ల భిక్షమయ్య మృతదేహానికి గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, మాజీ సర్పంచ్ గుత్త నరసింహరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భిక్షమయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన వారు, ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కడారి యాదయ్య, నరపాక అశోక్, కడారి మల్లేష్, కడారి అంజి, చల్ల శ్రీశైలం, నరపాక కిరణ్, నరపాక లక్ష్మణ్, కడారి మహేష్, కడారి రవి, కొండ సాయినాథ్, బొడ్డుపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News