Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ప్రారంభమైన టేకుమట్ల చౌడమ్మ తల్లి జాతర "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 11:58 AM

అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
June 15, 2026 10:28 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

చిలుకూరు మండలం మాధవ గూడెం గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బుడిగే ఆదినారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మాధవ గూడెం గ్రామంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నిరుపేదలను గుర్తించి,పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News