Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:58 AM

అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
15-06-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

చిలుకూరు మండలం మాధవ గూడెం గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బుడిగే ఆదినారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మాధవ గూడెం గ్రామంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నిరుపేదలను గుర్తించి,పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలన్నారు.

Sthanikam

అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

Article Image

చిలుకూరు మండలం మాధవ గూడెం గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బుడిగే ఆదినారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మాధవ గూడెం గ్రామంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నిరుపేదలను గుర్తించి,పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News