Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 AM

చౌటుప్పల్‌లో ఘనంగా చేగువేరా జయంతి వేడుకలు

చౌటుప్పల్‌లో ఘనంగా చేగువేరా జయంతి వేడుకలు

చౌటుప్పల్‌లో ఘనంగా చేగువేరా జయంతి వేడుకలు
14-06-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రపంచ విప్లవయోధుడు ఎర్నెస్టో చేగువేరా జయంతి వేడుకలను చౌటుప్పల్ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడు ఆముదాల పరమేశ్ ఆధ్వర్యంలో చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా "ప్రతి అడుగు స్వచ్ఛత వైపు.. నవ నిర్మాణమే జనసేన లక్ష్యం" అనే నినాదంతో పైలాన్ పార్క్, తంగేడు వనంలో ప్రజలకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. అలాగే యువతకు చేగువేరా జీవిత చరిత్ర పుస్తకాలను అందజేశారు.​ఈ సందర్భంగా పరమేశ్ మాట్లాడుతూ.. సరిహద్దులు లేని మానవత్వం కోసం పోరాడిన చేగువేరా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని జనసైనికులు ప్రజా సమస్యలపై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆముదాల పరమేశ్, బొల్లం మల్లేశ్, చిన్నం ప్రశాంత్, బద్రి రాజు, చిన్నం రాజీవ్, పెద్దగొని లింగస్వామి, సరికొండ సంజయ్, పాశం శ్రీనాథ్, శ్రీకాంత్, ముద్ధం రాజు, గణేష్, దొడ్డి వంశీ, బాలగోని శివ, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో ఘనంగా చేగువేరా జయంతి వేడుకలు

Article Image

ప్రపంచ విప్లవయోధుడు ఎర్నెస్టో చేగువేరా జయంతి వేడుకలను చౌటుప్పల్ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడు ఆముదాల పరమేశ్ ఆధ్వర్యంలో చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా "ప్రతి అడుగు స్వచ్ఛత వైపు.. నవ నిర్మాణమే జనసేన లక్ష్యం" అనే నినాదంతో పైలాన్ పార్క్, తంగేడు వనంలో ప్రజలకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. అలాగే యువతకు చేగువేరా జీవిత చరిత్ర పుస్తకాలను అందజేశారు.​ఈ సందర్భంగా పరమేశ్ మాట్లాడుతూ.. సరిహద్దులు లేని మానవత్వం కోసం పోరాడిన చేగువేరా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని జనసైనికులు ప్రజా సమస్యలపై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆముదాల పరమేశ్, బొల్లం మల్లేశ్, చిన్నం ప్రశాంత్, బద్రి రాజు, చిన్నం రాజీవ్, పెద్దగొని లింగస్వామి, సరికొండ సంజయ్, పాశం శ్రీనాథ్, శ్రీకాంత్, ముద్ధం రాజు, గణేష్, దొడ్డి వంశీ, బాలగోని శివ, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News