Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:49 AM

మాజీ సర్పంచ్ చెరుకు సోమయ్య మృతి బాధాకరం: నంద్యాల బిక్షం రెడ్డి.

మాజీ సర్పంచ్ చెరుకు సోమయ్య మృతి బాధాకరం: నంద్యాల బిక్షం రెడ్డి.

మాజీ సర్పంచ్ చెరుకు సోమయ్య మృతి బాధాకరం: నంద్యాల బిక్షం రెడ్డి.
13-06-2026 258 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని తుర్కపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చెరుకు సోమయ్య అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని రామన్నపేట సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి అన్నారు. శనివారం ఆయన తుర్కపల్లి గ్రామానికి వెళ్లి చెరుకు సోమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బిక్షం రెడ్డి మాట్లాడుతూ తుర్కపల్లి గ్రామ తొలి సర్పంచ్‌గా చెరుకు సోమయ్య గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గుత్తా నర్సిరెడ్డి, గ్రామ సర్పంచ్ చల్ల వరలక్ష్మి పిచ్చిరెడ్డి, సూరారం గ్రామ సర్పంచ్ బమీడిక శీను, ఉపసర్పంచ్ కన్నెబోయిన మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు జాన్ రెడ్డి, వార్డు సభ్యులు చిట్టిమల్ల లక్ష్మమ్మ, చిట్టిమల్ల చంద్రకళ, దొడ్డి శంకరయ్య, నకిరేకంటి ప్రశాంత్, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ చిట్టిమల్ల అంజయ్య, నాయకులు పోతగాని రామరాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ సర్పంచ్ చెరుకు సోమయ్య మృతి బాధాకరం: నంద్యాల బిక్షం రెడ్డి.

Article Image

రామన్నపేట మండలంలోని తుర్కపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చెరుకు సోమయ్య అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని రామన్నపేట సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి అన్నారు. శనివారం ఆయన తుర్కపల్లి గ్రామానికి వెళ్లి చెరుకు సోమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బిక్షం రెడ్డి మాట్లాడుతూ తుర్కపల్లి గ్రామ తొలి సర్పంచ్‌గా చెరుకు సోమయ్య గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గుత్తా నర్సిరెడ్డి, గ్రామ సర్పంచ్ చల్ల వరలక్ష్మి పిచ్చిరెడ్డి, సూరారం గ్రామ సర్పంచ్ బమీడిక శీను, ఉపసర్పంచ్ కన్నెబోయిన మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు జాన్ రెడ్డి, వార్డు సభ్యులు చిట్టిమల్ల లక్ష్మమ్మ, చిట్టిమల్ల చంద్రకళ, దొడ్డి శంకరయ్య, నకిరేకంటి ప్రశాంత్, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ చిట్టిమల్ల అంజయ్య, నాయకులు పోతగాని రామరాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News