Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 AM

ఖమ్మంలో మైనర్ బాలికపై అమానుషం: నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ఖమ్మంలో మైనర్ బాలికపై అమానుషం: నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ఖమ్మంలో మైనర్ బాలికపై అమానుషం: నిందితుడిని కఠినంగా శిక్షించాలి
13-06-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. శివప్రసాద్

ఖమ్మం జిల్లా కేంద్రంలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనను తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకాని శివప్రసాద్ తీవ్రంగా ఖండించారు. వేసవి సెలవులకు తాతయ్య ఇంటికి వచ్చిన బాలికపై అదే అపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి, ఆపై భవనం పైనుంచి కిందకు తోసేయడం అత్యంత కలచివేసిందన్నారు.

​ప్రస్తుతం రెండు కాళ్లు విరిగి, అంతర్గత అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని, బాధితురాలి కుటుంబానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఖమ్మంలో మైనర్ బాలికపై అమానుషం: నిందితుడిని కఠినంగా శిక్షించాలి

Article Image

హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. శివప్రసాద్

ఖమ్మం జిల్లా కేంద్రంలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనను తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకాని శివప్రసాద్ తీవ్రంగా ఖండించారు. వేసవి సెలవులకు తాతయ్య ఇంటికి వచ్చిన బాలికపై అదే అపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి, ఆపై భవనం పైనుంచి కిందకు తోసేయడం అత్యంత కలచివేసిందన్నారు.

​ప్రస్తుతం రెండు కాళ్లు విరిగి, అంతర్గత అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని, బాధితురాలి కుటుంబానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News