Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:14 PM

మాజీ సర్పంచుల బిల్లుల సమస్య పరిష్కరించాలి: సర్పంచుల సంఘం జేఏసీ

మాజీ సర్పంచుల బిల్లుల సమస్య పరిష్కరించాలి: సర్పంచుల సంఘం జేఏసీ

మాజీ సర్పంచుల బిల్లుల సమస్య పరిష్కరించాలి: సర్పంచుల సంఘం జేఏసీ
12-06-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

డిజిపిని కలిసి మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 31 నెలలుగా మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించడం లేదని ఆయన విమర్శించారు. బిల్లులు అందక మాజీ సర్పంచులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని అన్నారు.

మా బిల్లులు చెల్లించాలని కోరుతూ ఏ కార్యక్రమం చేపట్టినా ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ను కలిసి వినతిపత్రం అందజేయాలని ప్రయత్నించినా అరెస్టు చేస్తున్నారని తెలిపారు. కాబట్టి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, సర్పంచుల సంఘం కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాదవ్, వై అరవింద్ రెడ్డి, సముద్రాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ సర్పంచుల బిల్లుల సమస్య పరిష్కరించాలి: సర్పంచుల సంఘం జేఏసీ

Article Image

డిజిపిని కలిసి మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 31 నెలలుగా మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించడం లేదని ఆయన విమర్శించారు. బిల్లులు అందక మాజీ సర్పంచులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని అన్నారు.

మా బిల్లులు చెల్లించాలని కోరుతూ ఏ కార్యక్రమం చేపట్టినా ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ను కలిసి వినతిపత్రం అందజేయాలని ప్రయత్నించినా అరెస్టు చేస్తున్నారని తెలిపారు. కాబట్టి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, సర్పంచుల సంఘం కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాదవ్, వై అరవింద్ రెడ్డి, సముద్రాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News